అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి

53பார்த்தது
అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి
సాగర్ రోడ్డు, శేరిగూడ- మంగల్ పల్లి మధ్యలో అసంపూర్తిగా వున్నా రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బిజివైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో కాంట్రాక్టర్లను సంప్రదించగా ఎన్నికల కోడ్ ఉందంటూ దాటవేత జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందించి ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించిసమస్యను పరిష్కరించి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி