గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

84பார்த்தது
గురుకుల కళాశాలలో  స్పాట్ అడ్మిషన్లు
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల ఇబ్రహీం పట్నంలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎంఈసీ గ్రూపులో చేరడానికి స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ప్రిన్సాపాల్ వరూధిని ఒక ప్రకటనలో పేర్కన్నారు. 12 సీట్లు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. 10వ తరగతిలో 8జీపీఏ పైన మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు ఒరిజినల్ సర్టిఫి కెట్లతో హాజరుకావాలని సూచించారు.

தொடர்புடைய செய்தி