వాటర్ ట్యాంక్ పనులను పర్యవేక్షించిన మర్రి నిరంజన్ రెడ్డి

50பார்த்தது
వాటర్ ట్యాంక్ పనులను పర్యవేక్షించిన మర్రి నిరంజన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు మంగల్ పల్లి, పటేల్ గూడాలో 15 ఫైనాన్స్ నిధుల నుండి 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను మంగళవారం మధ్యాహ్నం మర్రి నిరంజన్ రెడ్డి పర్యవేక్షించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి కాగానే మిషన్ భగీరథ నుండి పైప్లైన్ ద్వారా వాటర్ ట్యాంక్ కు అందించి, అక్కడి నుండి గ్రామంలోని ప్రతి ఇంటికి దసరా పండుగలోపు సరఫరా చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி