నిరుపేదలకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

72பார்த்தது
నిరుపేదలకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే
నిరుపేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. యాచారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 2. 38 లక్షలు విలువ చేసే చెక్కులను ఇబ్రహీంపట్నంలోని ప్రజాభవన్ లో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి, పేద ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నాడన్నారు.

தொடர்புடைய செய்தி