పందుల దొంగతనాలకు పాల్పడుతున్నా ముఠా సభ్యుడి అరెస్ట్

85பார்த்தது
అబ్దుల్లా పూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పందుల దొంగతనాలకు పాల్పడుతున్నా ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారిలో మరో నలుగురు ముఠా సభ్యులు ఉన్నారు. కొద్దీ రోజులుగా అబ్దుల్లా పూర్ మెట్ మండలం పరిధిలోని పలు గ్రామలో పందుల ఫామ్స్ నుండి పందులు చోరీ జరుగుతుందటంతో స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. గురువారం ఐదుగురు ముఠా సభ్యులు పందుల దొంగతనానికి వచ్చిన సమయంలో స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி