అర్జీలను సత్వరమే పరిష్కరించండి: కలెక్టర్

75பார்த்தது
అర్జీలను సత్వరమే పరిష్కరించండి: కలెక్టర్
ప్రజావాణి ఫిర్యాదులను ప్రాధాన్యతా క్రమంలో సత్వరమే పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శశాంక అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమానికి 62 అర్జీలు అందాయి. నేరుగా వాటిని స్వీకరించిన కలెక్టర్ అనంతరం మాట్లాడారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி