కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

54பார்த்தது
కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నేత గంటా లక్ష్మారెడ్డి కోరారు. పెద్ద అంబర్పేట్ పరిధి శాంతినగర్ కాలనీలో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி