ఐఏఎస్ అధికారి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

60பார்த்தது
వికలాంగులను అగౌరపరిచిన స్మితా సబర్వాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్యతో, వికలాంగులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. దివ్యాంగులు ఐఏఎస్ పనిచేయడానికి పనికిరారని, వారు శారీరకంగా పనిచేయలేరు, ఫీల్డ్ విజిట్ చేయలేరు అంటూ అగౌరపరచారని అన్నారు.

தொடர்புடைய செய்தி