స్వచ్చదినం-పచ్చదినం కార్యక్రమంలో పాల్గొన కలెక్టర్

50பார்த்தது
ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదినం - పచ్చదినం కార్యక్రమాన్ని సోమవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ శశాంక ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. స్వచదనం పచ్చదనం పై విద్యార్థులకు అవగాహన కల్పించి, చుట్టూ పరిసర ప్రాంతాల్లో స్కూల్, ఇంటి చుట్టూ, ఏ ప్రాంతాల్లో అయిన పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్ధులతో, జిల్లా కలెక్టరు శశాంక ప్రమాణం చేయించారు.

தொடர்புடைய செய்தி