గ్రామ సింహాల దాడిలో లేగ దూడ మృతి

72பார்த்தது
రంగారెడ్డి జిల్ల యాచారం మండలంలో మేడిపల్లీ గ్రామం బండరాజు రైతు కి చెందిన లేగ దూడ పై మంగళవారం వీధి కుక్కలు దాడి చేయడం తో మృతి చెందడం తో రైతు విచారం వ్యక్తం చేస్తున్నారు. రైతు వ్యవసాయ రంగానికి అనుసద్దానంగా పాడిపశువుల నమ్ముకొని కాలం వెళ్లదీస్తున్నాడు. వ్యవసాయ పొలం వద్ద ఉండే ఆవు దూడల వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి పొట్టన పెట్టుకొనడంతో రైతు కన్నీరు మున్నిరుగా ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు.

தொடர்புடைய செய்தி