తాళం పగలగొట్టి ఇంట్లో చోరీ

67பார்த்தது
తాళం వేసిన ఇంట్లో 30 తులాల బంగారు, కిలో వెండి ఆభరణాలు చోరీకి గురైన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తారామతిపేట గ్రామానికి చెందిన చేపురి మధుచారి సోమవారం తన కుమారుడికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇంటికి తాళం వేసి హాస్పిటల్ కు వెళ్లారు. మరుసటి రోజు మంగళవారం సాయంత్రం ఇంటి తాళాలు విరగొట్టడడంతో పాటు తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు మధుచారి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

தொடர்புடைய செய்தி