రైతు రుణమాఫీ ఆర్భాటం తప్ప ప్రయోజనం లేదు: కేటీఆర్

53பார்த்தது
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నారని, అలా మాట్లాడుతుండడం మంచి పద్ధతి కాదంటూ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు అందరికీ రుణమాఫీ చేయని ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం చేవెళ్ల పట్టణంలో జరిగిన రుణమాఫీ ధర్నా పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు పెంటనోళ్ళ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది.

தொடர்புடைய செய்தி