స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

77பார்த்தது
స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ
పెద్ద అంబర్పేట్ 4వ వార్డ్ పరిధి శాంతినగర్ కాలనీలో బుధవారం స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులకు స్థానిక కౌన్సిలర్ కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యా విజేందర్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. స్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం రూ. 17 లక్షలు మంజూరు కావడంతో ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు  కౌన్సిలర్ విద్యా విజేందర్ రెడ్డి పేర్కొన్నారు. వార్డులో మౌలిక వసతుల కల్పనకు తగు చర్యలు తీసుకుంటున్నామని  కౌన్సిలర్ విద్యా విజేందర్ రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி