చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా రంగనాథ్‌

559பார்த்தது
చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా రంగనాథ్‌
హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు ప్రభుత్వం మరో బాధ్యతను అప్పగించనున్నట్లు తెలిసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన లేక్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆయనను నియమించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ కమిటీ ఛైర్మన్‌గా హెచ్‌ఎండీఏ కమిషనర్‌ కొనసాగుతున్నారు. ఇక రంగనాథ్ నియామకంపై త్వరలో ప్రభుత్వం నుంచి ప్రకటన రానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

தொடர்புடைய செய்தி