ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను స్టార్ హాస్పిటల్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్పై ఉంచి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటివలే రామోజీ రావు గుండెకు స్టంట్ వేశారు.