లావోస్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ (వీడియో)

52பார்த்தது
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ చేరుకున్నారు. వియంటియాన్‌లో ఆయనకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. మోదీ 21వ ఆసియాన్-ఇండియా(ASEAN) సమ్మిట్, 19వ ఈస్ట్‌ ఏషియా (MEA) సదస్సులో పాల్గొనున్నారు. ప్రస్తుతం ఆసియాన్-ఇండియాకు లావోస్‌ అధ్యక్షత వహిస్తోంది. ఈ సమావేశాల్లో భారత్‌ వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశముంది.

தொடர்புடைய செய்தி