ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలి: కిషన్ రెడ్డి (వీడియో)

79பார்த்தது
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలో ఏర్పాటు చేసిన 'అలయ్.. బలయ్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదలకు మేలు చేసేలా అన్ని రాజకీయ పార్టీలు చర్చించాలి అంటూ హితవు పలికారు. కొందరి భాష అంగీకరించే విధంగా లేదు. నేతలు, ప్రజలు వీటిని గమనించాలని సూచించారు. అద్భుతమైన సంప్రదాయం ఉన్న మన తెలంగాణలో రాజకీయ నేతల దిగజారుడు మాటల వాళ్ల ప్రజలు చీదరించుకునే పరిస్థితి వస్తోందన్నారు.

தொடர்புடைய செய்தி