ఇదేంటని ప్రశ్నించిన మైనారిటీ నాయకుడి మీద దాడి

71பார்த்தது
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డ్, 10వ వార్డ్ సంబంధించిన హనుమాన్ దేవాలయం భూమి ఖబ్జా చేసిన కాంగ్రెస్ నాయకుడు. ఇదేంటని ప్రశ్నించిన మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ ఎండి. రఫీక్ పై దాడి చేసాడు. వివరాల్లోకి వెళితే.. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డ్, 10వ వార్డ్ సంబంధించిన హనుమాన్ దేవాలయం భూమి ఖబ్జాపై, రోడ్లు వెడల్పు కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై ప్రెసిమీట్ నిర్వహించే కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజబింకర్ జగన్, తనయుడు గజబింకర్ శ్రీనివాస్ కలిసి రఫీక్ ఫై దాడి చేసారు.

தொடர்புடைய செய்தி