బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు (VIDEO)

67பார்த்தது
హన్మకొండ జిల్లా కేంద్రంలో ఇవాళ ప్రయాణ ప్రాంగణం రద్దీగా మారింది. దసరా పండగ అనంతరం (హైదరాబాద్) సిటీకి వెళ్లేందుకు జిల్లా వాసులు బస్టాండ్‌కు అధిక సంఖ్యలో తరలిరాగా సరైన సమయానికి సూపర్ లగ్జరీ, ఇతర బస్సులు లేక ప్రయాణికులు కాసేపు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి అధిక బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி