బంగ్లాదేశ్ ఫీల్డర్లను సెట్ చేస్తున్న పంత్.. వీడియో వైరల్

71பார்த்தது
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భారత్ స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంగ్లాదేశ్ ఫీల్డర్‌లను సెట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. అయితే, ఆశ్చర్యకరంగా బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో.. పంత్ సూచనను అంగీకరించడమే కాకుండా మిడ్ వికెట్ వద్ద ఫీల్డర్‌ను కూడా ఉంచాడు.

தொடர்புடைய செய்தி