మా సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లలో చూడలేదు.. అందుకే ఫ్లాప్‌ అయింది: డైరెక్టర్

70பார்த்தது
మా సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లలో చూడలేదు.. అందుకే ఫ్లాప్‌ అయింది: డైరెక్టర్
భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మైదాన్‌’. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినా కూడా బాక్సఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయితే తాజాగా మైదాన్ చిత్ర దర్శకుడు అమిత్‌ శర్మ మాట్లాడుతూ 'మా చిత్రాన్ని ఎక్కువమంది ప్రేక్షకులు థియేటర్లలో చూడలేదు.. అందువల్లే మైదాన్ ఫ్లాప్‌ అయ్యింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం బాగుందని మెచ్చుకున్నారు" అని అన్నారు.

தொடர்புடைய செய்தி