ప్రతి ఒక్కరికీ ఓ రోజు వస్తుంది: సంజూ (వీడియో)

58பார்த்தது
బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో సెంచరీ చాలా సంతృప్తినిచ్చిందని టీమ్ ఇండియా బ్యాటర్ సంజూ శాంసన్ బీసీసీఐ ఇంటర్వ్యూలో తెలిపారు. 'ఆనందంతో మాటలు రావట్లేదు. ఈ స్కోరు చేయగలిగినందుకు ఆ దేవుడికి థాంక్స్ చెప్పుకున్నాను. ప్రతి ఒక్కరికీ ఓ రోజు వస్తుంది. నా ప్రయాణం చాలా సవాళ్లతో సాగింది. కానీ నాపై నేను నమ్మకం పెట్టుకున్నాను. కష్టాన్ని వదల్లేదు. దూకుడుగా ఉండాలని కోచ్, కెప్టెన్ ఇచ్చిన సందేశంతోనే అలా ఆడాను' అని తెలిపారు.

தொடர்புடைய செய்தி