ఒకే దేశం, ఒకే ఎన్నికలు ఫెడరలిజాన్ని నాశనం చేస్తాయన్న ఒవైసీ

79பார்த்தது
ఒకే దేశం, ఒకే ఎన్నికలు ఫెడరలిజాన్ని నాశనం చేస్తాయన్న ఒవైసీ
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఎక్స్​ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి అమిత్​ షాకు తప్ప ఎవరికీ బహుళ ఎన్నికలపై సమస్యలు లేవని పేర్కొన్నారు. ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు.

தொடர்புடைய செய்தி