మరోసారి పవన్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ పోస్ట్

82பார்த்தது
మరోసారి పవన్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ పోస్ట్
ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ పోస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మరో పోస్టు పెట్టారు. ‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్.’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி