2050 నాటికి ప్రపంచంలో 65 ఏళ్లు దాటిన వారి సంఖ్య 150కోట్లకు చేరుకోనే అవకాశం: WHO

79பார்த்தது
2050 నాటికి ప్రపంచంలో 65 ఏళ్లు దాటిన వారి సంఖ్య 150కోట్లకు చేరుకోనే అవకాశం: WHO
1950లో మనిషి సగటు ఆయుర్దాయం 46 సంవత్సరాలు, అది- 2010లో 68 ఏళ్లకు పెరిగింది. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో 2019లో 65 ఏళ్లు దాటినవారి సంఖ్య 70.3 కోట్లు. అది 2050 నాటికి 150కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతికత అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణపై సమాజంలో పెరిగిన అవగాహన మనుషుల ఆయుర్దాయాన్ని పెంచింది.

தொடர்புடைய செய்தி