కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గం: మున్సిఫ్ కోర్ట్ జడ్జి

77பார்த்தது
శాత్వత కేసుల పరిష్కారం లోక్అదాలత్ లో సాధ్యమవుతొందని, సత్వర న్యాయానికి చక్కని వేదికని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్ట్ జడ్జి గౌండ్లహారిక అన్నారు. ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులో సత్వర న్యాయానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని, ఇక్కడ పరిష్కారమైన కేసుల్లో పై కోర్టులకు వెళ్లే ఆస్కారం ఉండదని జడ్జి అన్నారు. న్యాయవాదులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி