ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులు

68பார்த்தது
ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులు
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జయశంకర్ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు.

தொடர்புடைய செய்தி