విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాల్లో రాణించాలి

50பார்த்தது
విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాల్లో రాణించాలి
దివ్యాంగ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాయికుమార్ అన్నారు. సోమవారం నిజామాబాద్ మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో డీసీసీబీ సెక్రెటరీ సీతయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని దివ్యాంగ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி