జెండా ఆలయంలో ఎమ్మెల్యేల ప్రత్యేక పూజలు

70பார்த்தது
జెండా ఆలయంలో ఎమ్మెల్యేల ప్రత్యేక పూజలు
నిజామాబాద్ నగరంలోని జెండా ఆలయంలో మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని సత్కరించారు. వారి వెంట కాంగ్రెస్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி