సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

251பார்த்தது
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
రైతులకు రుణమాఫీ ఇచ్చిన సందర్భంగా జక్రాన్ పల్లి మండల్ పిఎసిఎస్ కోలిప్యాక్ పీఏసీ చైర్మన్ నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చింతలూర్ గ్రామంలో శుక్రవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నాగుల శ్రీనివాస్ మరియు డైరెక్టర్లు, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி