నిజామాబాద్ : ఉత్తమ్ కమిటీని ఉపసంహరించుకోవాలి

72பார்த்தது
నిజామాబాద్ : ఉత్తమ్ కమిటీని ఉపసంహరించుకోవాలి
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్తమ్ కమిటీని ఉపసంహరించుకోవాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ లో ఆయన మాట్లాడారు. కమిటీలో మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం శోషనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే కమిటీని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி