స్వర్ణకారుల డిమాండ్ల పరిష్కారం కోసం నిరాహారదీక్ష

774பார்த்தது
స్వర్ణకారుల డిమాండ్ల పరిష్కారం కోసం నిరాహారదీక్ష
రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణకార సంఘాల నాయకులు ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా ఛౌక్‌లో జరిగిన దీక్షా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్వర్ణకార సంఘ ప్రధానకార్యదర్శి చేపూరి వెంకటస్వామి మాట్లాడుతూ చేతివ్రృత్తిదారులైన స్వర్ణకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி