స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఏబీవీపీ భిక్షాటన

78பார்த்தது
స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఏబీవీపీ భిక్షాటన
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశి డిమాండ్ చేశారు. బుధవారం నగరంలో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్కాలర్ షిప్స్ రాకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న 7 వేల కోట్లకు పైగా స్కాలర్ షిప్స్ విడుదల చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி