అంబులెన్స్ లో మహిళ ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం

4234பார்த்தது
అంబులెన్స్ లో మహిళ ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామానికి చెందిన నగ్మా(23) అనే మహిళను రెండవ కాన్పు కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు అధికం కావడంతో భీంగల్ 108 సిబ్బంది టెక్నీషియన్ త్రిషాల మరియు నరేందర్ లు ప్రథమ చికిత్స అందించగా సుఖప్రసవం జరిగింది. తల్లీ బిడ్డలను స్థానిక దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సుఖ ప్రసవం జరిపినందుకు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி