23 నుంచి 27 వరకు స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ క్రీడా పోటీలు

75பார்த்தது
23 నుంచి 27 వరకు స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ క్రీడా పోటీలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ ప్రమోషన్స్ సొసైటీ అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. ఈనెల 23 నుంచి 27 వరకు నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఆసక్తి గల క్రీడాకాలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఆయన వెంట నిర్వహణ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி