ఆర్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించే క్విజ్ పోటీలో పాల్గొనండి

67பார்த்தது
ఆర్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించే క్విజ్ పోటీలో పాల్గొనండి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్బిఐ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక్ చౌహన్ మాట్లాడుతూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపించబడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఆన్ లైన్ క్విజ్ పోటీలు ఏర్పాటు చేస్తున్నామని ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி