బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు జీవన భృతి ఇవ్వాలి

70பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు బీడీ పరిశ్రమలలో పనులు చేస్తున్న కార్మికులకు 4000 జీవనభృతిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు 2000 మంది కార్మికులతో కలిసి బుధవారం రెంజల్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. నాయకులు, బీడీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி