బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

69பார்த்தது
బోధన్ పట్టణంలో ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నీచుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించిన ఘటన బోధన్ లో చోటు చేసుకుంది. బుధవారం బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి క్రూరత్వ ఘటనలు చోటు చేసుకోకుండా అఘాయిత్యానికి పాల్పడిన నీచుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. బాధ్యత కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி