చెట్లను నరకడంపై గ్రామ యువకుల ఆగ్రహం

61பார்த்தது
ప్రభుత్వం చెట్లను పెంచాలి అనే సంకల్పంతో హరితహారం, నర్సరీలు అని ఎన్నో నిధులు ఖర్చు పెడుతోంది. మరోవైపు ట్రాన్స్ కో అధికారులు చెట్లను నరుకుతున్నారు. బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రామ యువకులు పది సంవత్సరాల నుండి ఎంతో కష్టపడి పెంచిన చెట్లను శనివారం ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు ట్రాన్స్కో అధికారులు చెట్లను నరకడం పై గ్రామ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி