కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య ఆశయాలను కొనసాగిద్దాం

64பார்த்தது
కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి జే. శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி