పేద కుటుంబాలు నివాసం ఉంటున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలి

69பார்த்தது
నిరుపేద కుటుంబాలు నివాసం ఉంటున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం బోధన్ పట్టణ కార్యదర్శి జే. శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆఫీసు సిబ్బందికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఫాండు ఫారం ప్రాంతంలో గత పది సంవత్సరాల నుంచి సుమారు 40 కుటుంబాలు ప్రభుత్వ ప్లాట్లలో నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాధితులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி