చందూర్ లో ఎడ్ల బండిపై ఇసుక లాగుతూ ఉపాధి పొందుతున్న రైతన్నలు

72பார்த்தது
చందూర్ లో ఎడ్ల బండిపై ఇసుక లాగుతూ ఉపాధి పొందుతున్న రైతన్నలు
చందూర్ మండల కేంద్రంలోని పెద్ద వాగులో ఇటీవల కురిసిన వర్షానికి వాగులో ఇసుక చేరడంతో పలువురు రైతన్నలు ప్రస్తుతం పంట పొలాల్లో పనులు ఎక్కువగా లేకపోవడంతో కొత్తగా ఇళ్ళు నిర్మించుకునే వారికి గ్రామంలో ఇలా ఎడ్ల బండితో ఇసుక లాగుతూ ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం లారీ, ట్రాక్టర్ లలో ఇసుక తరలించడం అలవాటుగా మారింది. ఇలా ఎడ్ల బండితో ఇసుక లాగడం చూస్తే పట్టణ ప్రజలకు పల్లెల్లో పాత రోజులు గుర్తుకొస్తాయి.

தொடர்புடைய செய்தி