భారీ వర్షం.. ఇళ్లలోకి నీరు

57பார்த்தது
బోధన్ నియోజకవర్గం మారుమూల గ్రామమైనటువంటి నాలేశ్వర్ గ్రామంలో ప్రతి వర్షాకాలంలో మాటు కాలువ మరమ్మతులు లేక పరిమితిని మించి నీళ్ళు రావడం వల్ల రైతులకు కొన్ని వందల ఎకరాల వరకు పంట నష్టం వస్తుంది. ఇండ్లలో నీరు చేరుతుంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి మాటు కాలువ మరమ్మతుల గురించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி