మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

85பார்த்தது
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
మిర్దాపల్లిలో శనివారం జరిగిన ఆలూరు మండలం అంతర పాఠశాలల క్రీడల్లో ఆలూరు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపల్ చెలిమెల యోగేష్ తెలిపారు. వాలీబాల్, షాట్ పుట్, 100 మీటర్ల పరుగుి పందెంలో గెలుపొందిన విద్యార్థులకు ఆయన అభినందించారు.

தொடர்புடைய செய்தி