పెండ్లిల్లు శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకోవాలి

77பார்த்தது
ఆర్మూర్ నియోజకవర్గం గురువారం శ్రావణమాసంలో పెళ్లిళ్లు శుభకార్యక్రమాలు అధికంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంటే 10% రాయితీ ఉందని ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి డిపాజిట్ చేయవలసిన అవసరం లేదని చెప్పారు. ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన రవాణాను అందిస్తున్నామని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி