వ్యాధులపై రోగులకు అవగాహన

61பார்த்தது
ఆర్మూర్ ప్రజలు వర్షాకాలం సందర్భంగా.. అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ శ్రీకాంత్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆస్పత్రులకు వస్తున్న రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆర్మూర్ ఆస్పత్రిలో సకల సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే ఆస్పత్రికి రావాలని తెలిపారు. వచ్చిన రోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమతం ఉండాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி