ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరం

67பார்த்தது
డిచ్ పల్లి మండల ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో జిల్లా ఆయుష్ ఇంచార్జి డా. నారాయణ రావు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోగులందరికీ ఉచిత రక్త పరీక్షలు, బీపీ షుగర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డా. మాధవి, ఆయుష్ డిపిఎం వందన రెడ్డి, ఆయుష్ విభాగం ఫార్మా సిస్ట్ మురళి, దనలక్ష్మి, నవనీత, రమేష్, మజీద్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி