ఆర్మూర్ పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ మార్కెట్ మార్కిస్ట్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన హామీని సీఎం దేవన రెడ్డి నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.