మహంకాళి అమ్మవారి ముందర గేటుకి పెయింట్ కూడా వేయలేని పరిస్థితి

51பார்த்தது
మహంకాళి అమ్మవారి ముందర గేటుకి పెయింట్ కూడా వేయలేని పరిస్థితి
బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం అమ్మవారి గుడికి గుడి ప్రాంగణానికి కలర్లు వేస్తారు. కానీ ఈసారి మహంకాళి అమ్మవారి తలుపులకు మాత్రం కలర్లు వేయలేదు అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నుండి ఇంత ఆదాయం వస్తున్న నామమాత్రంగా పనులు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి మహంకాళి అమ్మవారి తలుపులకు కలర్లు వేపించాలని భక్తులు కోరుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி