వేలంపాటలో లడ్డు దక్కించుకున్న ఎస్పీ, ఏఎస్పీ

71பார்த்தது
వేలం పాటలో వినాయకుని లడ్డూని ఆదివారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఎఎస్పి అవినాష్ కుమార్ దక్కించుకున్నారు. భైంసా పట్టణంలోని శివసేన యూత్ కు చెందిన వినాయకుని లడ్డుని రూ. 3002లకు దక్కించుకున్నారు. ఈ లడ్డూను అందించే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, శివసేన గణేశ్ మండలి యూత్ సభ్యులు పాల్గొన్నారు. వినాయకుని లడ్డు దక్కించుకువడం సంతోషంగా ఉందని వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி